నా బ్లాగ్ లో నేను రాసిన జాజిమల్లి కతలు జాజిమల్లి శీర్షికతో పుస్తకంగా వచ్చింది. పర్స్ పెక్టివ్స్ పుస్తక ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. నా బ్లాగ్
కథలకు రెగ్యులర్ పాఠకులు, విమర్శకులు, పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ ఈ పుస్తకానికి రాసిన ముందుమాట ఆంధ్రజ్యోతి వివిధ సాహిత్య పేజి లో

Sorry . no clarity
మాటర్ మీద క్లిక్ చేస్తే వేరే పేజి ఓపెన్ అయి అక్షరాలు పెద్దగా కనిపిస్తాయి .ప్రయత్నించండి
baagundandi:)
బాగుందండి . అభినందనలు .
పద్మార్పితా ,మాలగారూ,
థాంక్ యూ…
Tried 3 browsers. clicked on the matter. no use. i am unfortunate
పట్టువదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ ప్రయత్నం చేసి సాధించి చదివా. చాలా ఆనందించా. సంతసం.